Manajobsintelugu.com

ఫీజు మరియు పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో మంచి ట్రైనీ ఉద్యోగాలు | Latest NEEPCL Notification 2025 | Govt Jobs In Telugu

NEEPCL latest notification 2025
Spread the love

తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం వారికోసం ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ని ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అందరూ సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి . ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ కరెంట్మనందరికీ కరెంటు ఆఫీస్ ( NEEPCL ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ కి ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC / EWS వారు 560 రూపాయలు చెల్లించాలి.
మిగిలినవాళ్లు అస్సలు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

వయస్సు : 18 – 30 సంవత్సరాలు

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరైతే జాబ్ తెచుచ్కుంటారో వాళ్ళకి 50,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వారికి డాకుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

అప్లై చెయ్యడానికి అందరూ ఇప్పుడే త్వరపడండి

ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు.

OFFICIAL WEBSITE :- CLICK HERE

Exit mobile version